ఈ నెల 10నుంచి డిసెంబర్ 30
మధ్యలో చేసే డిపాజిట్లలో పూర్తి పారదర్శకత ఉండాలని కేంద్ర రెవిన్యూ
కార్యదర్శి తెలిపారు. చిరు వ్యాపారులు, కార్మికులు చేసే డిపాజిట్లపై ఆందోళన
చెందాల్సిన అవసరం లేదన్నారు. లక్షన్నర నుంచి రెండు లక్షల వరకూ పన్ను
పరిధిలోకి రాదని చెప్పారు. రెండున్నర లక్షల రూపాయలను మించి డిపాజిట్
చేయాలనుకుంటే ఆ మొత్తం ఆదాయ రిటర్న్స్లో గతంలో వెల్లడించిన దానికి
సరిపోవాలని చెప్పారు. లేకపోతే రెండు వందల శాతం టాక్స్ పెనాల్టీ పడుతుందని
రెవిన్యూ కార్యదర్శి స్పష్టం చేశారు.

No comments:
Post a Comment