Friday, 7 October 2016

ముగ్గురు నైజీరియన్ల అరెస్టు

సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు నైజీరియన్లను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌లో వాహనాల విక్రయం పేరుతో ఈ ముఠా మోసాలకు పాల్పడుతోందంటూ బాధితుడు లవీశ్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లవీశ్‌కుమార్‌ నుంచి ఈ ముఠా రూ.1.85లక్షలు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ముఠాను పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు.

No comments:

Post a Comment