ఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెద్దగా పెరగకపోయినా ఎన్డీయే సర్కార్
పెట్రో, డీజిల్ ధరలను పెంచేసింది. పెట్రోల్పై 2 రూపాయలా 58 పైసల మేర,
డీజిల్పై 2 రూపాయల 26 పైసల మేర పెంచారు. ఈ పెంపుతో హైదరాబాద్లో ప్రస్తుతం
పెట్రోల్ ధర 69 రూపాయల 75 పైసలుకు, డీజిల్ 58 రూపాయలా 52 పైసలుకు
చేరింది.

No comments:
Post a Comment