Friday, 10 June 2016

సాక్షి చానల్‌ ప్రసారాలను నిలిపివేశాం: మంత్రి గంటా

విశాఖ: సాక్షి టీవీ ఛానల్‌ ప్రసారాలను నిలిపివేశామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. రెచ్చగొట్టే కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నందుకే ఈ చర్య తీసుకున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఉనికి కోసమే దీక్షలు చేస్తున్నారని, ఆయన దీక్ష వెనక జగన్ ఉన్నారని మంత్రి ఆరోపించారు.

No comments:

Post a Comment