దక్షిణకొరియాకు చెందిన దిగ్గజ
మొబైల్ ఉత్పత్తుల సంస్థ సామ్సంగ్
మరో కొత్త మోడల్ను భారత మార్కెట్లోకి
తీసుకొచ్చింది. ఏ సిరీస్లో
6 అంగుళాల డిస్ప్లేతో గెలాక్సీ
ఏ9 ప్రో స్మార్ట్ఫోన్ను విడుదల
చేసింది. దీని ధర రూ. 32,490గా నిర్ణయించింది.
సెప్టెంబర్ 26 నుంచి సామ్సంగ్
స్టోర్లు, ఈ-కామర్స్ పోర్టళ్లలో
గెలాక్సీ ఏ9 ప్రో ఫోన్ వినియోగదారులకు
అందుబాటులో ఉండనుంది.
గెలాక్సీ ఏ9 ప్రో ఫీచర్లు:-
* గొరిల్లా గ్లాస్తో 6 అంగుళాల డిస్ప్లే
* 64బిట్ స్నాప్డ్రాగన్ ఆక్టాకోర్ ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్
* 4 జీబీ రామ్
* 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* 16 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
* 8 మెగాపిక్సెల్ ముందు కెమెరా
* డ్యుయల్ సిమ్ సదుపాయం
* ఫింగర్ప్రింట్ సెన్సార్ ఫీచర్
* 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
* 4జీ ఎల్టీఈ సదుపాయం
గెలాక్సీ ఏ9 ప్రో ఫీచర్లు:-
* గొరిల్లా గ్లాస్తో 6 అంగుళాల డిస్ప్లే
* 64బిట్ స్నాప్డ్రాగన్ ఆక్టాకోర్ ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్
* 4 జీబీ రామ్
* 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* 16 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
* 8 మెగాపిక్సెల్ ముందు కెమెరా
* డ్యుయల్ సిమ్ సదుపాయం
* ఫింగర్ప్రింట్ సెన్సార్ ఫీచర్
* 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
* 4జీ ఎల్టీఈ సదుపాయం

No comments:
Post a Comment