నియంత్రణ రేఖ వద్ద పాక్లోని
ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం
లక్షిత దాడులు చేసిన సంగతి తెలిసిందే.
సైన్యం తీసుకున్న ఈ నిర్ణయం
పట్ల దేశవ్యాప్తంగా ప్రముఖుల
నుంచి ప్రశంసలు వస్తున్నాయి.
|
-
వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి
|
-
సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షురాలు
|
-అమిత్
షా, భాజపా జాతీయ అధ్యక్షుడు.
|
|
-
లతా మంగేష్కర్
|
- కేటీఆర్,
తెలంగాణ మంత్రి
|
- పియూష్గోయల్,
కేంద్రమంత్రి
|
-
ప్రకాశ్ జవడేకర్, కేంద్ర మంత్రి
|
‘ప్రధాని మోదీ, భారత సైన్యం వేసిన ఈ ముందడుగును స్వాగతిస్తున్నాం
-
కల్రాజ్ మిశ్రా, కేంద్రమంత్రి
|
-
సురేశ్ప్రభు, కేంద్ర రైల్వేమంత్రి
|
-రావ్ ఇంద్రజిత్ సింగ్, కేంద్రమంత్రి
|
|
‘ఉగ్రవాదానికి
వ్యతిరేకంగా భారత్ నిబద్ధతకు
ఈ నిర్ణయమే నిదర్శనం’
-
రవిశంకర్ ప్రసాద్, కేంద్రమంత్రి
|
- అరవింద్
కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి
|
- చేతన్ భగత్
|
‘భారత
సైన్యానికి సెల్యూట్.. మన సైనికులు
బాగా ఆడారు’
- వీరేంద్ర
సెహ్వాగ్, భారత జట్టు మాజీ
క్రికెటర్
|
| ‘‘పాక్ను ఎదురుదెబ్బ తీసినందుకు భారత జవాన్లకు అభినందనలు. ఈ దాడిపై జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది’’- సోనాక్షి సిన్హా |
| ‘‘జై హింద్ భారత్’’- దర్శకుడు క్రిష్ |
| ‘‘గర్వంగా ఉంది. ఇదేదో ముందే చేసుంటే బాగుండు. ఉగ్రవాదాన్ని తరిమికొట్టడానికి ఇదే సరైన సమయం. ఇప్పటివరకు ఎన్నో భరించాం. ఇప్పుడు భారత్ అంటే ఎంటో చూపించాల్సిన సమయం వచ్చింది’’-జాన్అబ్రహం |
| ‘‘ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పి దేశాన్ని కాపాడిన సైనికులకు సెల్యూట్’’- సన్నీ దేఓల్ |















No comments:
Post a Comment