Wednesday, 3 August 2016

ఇకపై తాగి బండి నడిపితే 10 వేలు ఫైన్: కేబినెట్

న్యూఢిల్లీ: మందుబాబులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఇకపై తాగి బండి నడిపితే పదివేల రూపాయలు ఫైన్ విధించాలని నిర్ణయించారు. పార్లమెంట్‌లోని లైబ్రరీ భవనంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

No comments:

Post a Comment