సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
జస్టిస్ టీఎస్ ఠాకూర్ హైదరాబాద్
పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా
ఆయనకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి
గవర్నర్ నరసింహన్ రాజ్భవన్లో
విందు ఇచ్చారు. నల్సార్ వర్సిటీ
స్నాతకోత్సవంలో ఠాకూర్ శనివారం
పాల్గొననున్నారు. ఈ సందర్భంగా
విద్యార్థులను ఉద్దేశించి
కీలక ప్రసంగం చేయనున్నారు.

No comments:
Post a Comment