Wednesday, 3 August 2016

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురయింది. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.123, 124ను హైకోర్టు కొట్టేసింది. రైతుల నుంచి నేరుగా భూమి కొనుగోలుకు ప్రభుత్వం జీవో తెచ్చింది. ఈ జీవోకి వ్యతిరేకంగా జహీరాబాద్ వ్యవసాయ కూలీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తీర్పు వెలువరించిన హైకోర్టు, రైతులతోపాటు కూలీలకు పరిహారం ఇవ్వాలనే నిబంధనను ప్రభుత్వం విస్మరించిందని పేర్కొంది.

No comments:

Post a Comment