Friday, 19 August 2016

హైదరాబాద్ ఆసుపత్రిలో చేరిన సైనా నెహ్వాల్

భారత మహిళా షట్లర్ సైనా నెహ్వాల్ ఆసుపత్రిలో చేరారు. రియో ఒలింపిక్స్ సందర్భంగా మోకాలికి గాయం కారణంగా ఆమె హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. చికిత్స కొనసాగుతోందని సైనా తండ్రి హర్వీందర్ సింగ్ తెలిపారు. మెరుగైన చికిత్స కోసం అవసరమైతే ముంబై ఆసుపత్రికి వెళ్తామని చెప్పారు. రియోలో ఉక్రెయిన్‌కు చెందిన మరియాతో తలపడుతుండగా సైనా మోకాలికి గాయమైంది.

No comments:

Post a Comment