భారత మహిళా షట్లర్ సైనా
నెహ్వాల్ ఆసుపత్రిలో చేరారు. రియో ఒలింపిక్స్ సందర్భంగా మోకాలికి గాయం
కారణంగా ఆమె హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేరారు. చికిత్స కొనసాగుతోందని
సైనా తండ్రి హర్వీందర్ సింగ్ తెలిపారు. మెరుగైన చికిత్స కోసం అవసరమైతే
ముంబై ఆసుపత్రికి వెళ్తామని చెప్పారు. రియోలో ఉక్రెయిన్కు చెందిన మరియాతో
తలపడుతుండగా సైనా మోకాలికి గాయమైంది.

No comments:
Post a Comment