Pages
Home
Arogyam
PURANALU
Photo
Special
Sunday, 22 May 2016
రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి..
అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ కమెంగ్ జిల్లాలో బస్సు లోయలో పడిన ఘటనలో 17 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. బెచ్చిలింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment