చెన్నై:
తమిళనాడులో స్వాధీనం చేసుకున్న
నగదు ఎస్బీఐదిగా గుర్తించామని
రాష్ట్ర ఎన్నికల అధికారి వెల్లడించారు.
తిరుపూరు వద్ద 3 కంటెయినర్లలో
రూ.570 కోట్ల నగదు పట్టుబడిన సంగతి
తెలిసిందే.
అసలేం జరిగిదంటే...
తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రంతో తెరపడనుంది. మరో 24గంటల్లో పోలింగ్ జరగబోతుండగా తనిఖీలు చేపట్టిన ఎన్నికల అధికారులు భారీగా నగదు గుర్తించారు. తిర్పూరులో 3 కంటైనర్లలో తరలిస్తున్న రూ.570కోట్లు, కోయంబత్తూరు సమీపంలో మరో రెండు కంటైనర్లలో తరలిస్తున్న రూ.195 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
అసలేం జరిగిదంటే...
తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రంతో తెరపడనుంది. మరో 24గంటల్లో పోలింగ్ జరగబోతుండగా తనిఖీలు చేపట్టిన ఎన్నికల అధికారులు భారీగా నగదు గుర్తించారు. తిర్పూరులో 3 కంటైనర్లలో తరలిస్తున్న రూ.570కోట్లు, కోయంబత్తూరు సమీపంలో మరో రెండు కంటైనర్లలో తరలిస్తున్న రూ.195 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.


No comments:
Post a Comment