ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్
బెంగళూరు జట్టు నుంచి హైదరాబాద్ వైపుకు మళ్లింది. జట్టులో వరల్డ్ క్లాస్
ఆటగాళ్లైన కోహ్లీ, గేల్, డెవిలియర్స్, వాట్సన్లు ఔట్ కావడంతో సన్రైజర్స్
జట్టులో విజయంపై ఆశలు చిగురించాయి. ప్రస్తుతం 17 ఓవర్లకు 5 వికెట్లు
కోల్పోయి 172 పరుగులు చేసిన కోహ్లీ సేన మరో 18 బంతుల్లో 37 పరుగులు చేయాలి.
అయితే ఆడుతున్నాది టెయిలెండర్స్ కావడంతో గెలుపు కష్టమే. కానీ చివరి బంతి
వరకు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే.

No comments:
Post a Comment