బెంగళూరు:
గుజరాత్ లయన్స్తో బెంగళూరులో జరుగుతోన్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్
కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ చేశాడు. 55 బంతుల్లో 109 పరుగులు
చేసి అవుటయ్యాడు. ఇందులో 8 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. జట్టు 249 పరుగుల
స్కోరు సాధించడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు.ఈ ఐపీఎల్ సీజన్లో మూడు
సెంచరీలు సాధించి అద్భుతమైన ఫాంలో కొనసాగుతున్నాడు.

No comments:
Post a Comment