Friday, 29 July 2016

ఆదాయపన్ను దాఖలుకు గడువు పొడిగింపు

         ఆదాయపన్ను రిటర్నుల దాఖలకు గడువు పెరిగింది. ఆగస్టు 5 వరకు ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసుకోవచ్చని కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది.
        ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకం ప్రీమియం చెల్లింపు ఆగస్టు 2వరకు పొడిగించారు.

No comments:

Post a Comment