కృష్ణానదిలో వింత చేపలు
విజయవాడ: కృష్ణానదిలో
మత్స్యకారులకు వింత చేపలు దొరికాయి. ఈ చేపల నిండా ముళ్లు ఉండడం విశేషం. ఈ
ముల్లవల్ల మత్స్యకారుల వలలు ధ్వంసమయ్యాయి. వీటిని రాక్షస, దెయ్యం చేపలని
మత్స్యకారులు అంటున్నారు. వలలు ధ్వంసం కావడంతో వేటకు వెళ్లడం మానేశారు.
ఎన్నడూ ఇలాంటి చేపలు చూడలేదని మత్స్యకారులు అంటున్నారు.
No comments:
Post a Comment